బైండోవర్ ఉల్లంఘన లో మహిళకు జైలు శిక్ష..

 బైండోవర్ ఉల్లంఘన లో మహిళకు జైలు శిక్ష..

డిచ్ పల్లి , నిజామాబాద్ ప్రతినిధి,,మార్చ్ 5 ( ఇందూర్ నేత్రం ):

నాటు సారాయిని తయారు చేస్తూ పలు మార్లు పట్టుపడిన డిచ్ పల్లి  మండలం నాక తండాకు చెందిన భూక్య సంతు   ను బైండోవర్ ను ఉల్లంఘించినందుకు, దానికై చెల్లించాల్సిన 2 లక్షల రూపాయలు కట్టనందుకు తహసీల్దార్, డిచ్ పల్లి  శ్రీనివాస్ రావు జైలు కు పంపడం జరిగింది. నాటు సారా ను తయారు చేసిన వారు, విక్రయించిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఇట్టి సందర్భంగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్  తెలిపారు.

Popular posts
గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image