పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి సైన్స్ పేయిర్ -- గౌతమి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాందాస్


 పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి సైన్స్ పేయిర్ 

---అలరించిన గౌతమి స్కూల్ సైన్స్ పెయిర్...

-- ప్రధానోపాధ్యాయుడు రాందాస్

 బై0సా ,మార్చ్ 5 ( ఇందూర్ నేత్రం ): 



నిర్మల్ జిల్లా బై0సా పట్టణం లోని శ్రీ గౌతమి పాఠశాలలో శనివారం నిర్వహించిన సైన్స్ పెయిర్ కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులకు, పట్టణ ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాందాస్ మాట్లాడుతూ... పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి సైన్స్ పేయిర్ ఎంతగానో ఉపయోగపడతాయని, సైన్స్ లోని సత్యాలను వెతికి తీయడంలో పిల్లలను ప్రోత్సహించాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థులు చేసిన సోలార్ బైక్, మంకీ గన్, ఆటోమేటిక్ విద్యుత్ ఆదా వంటి ఆవిష్కరణలు పిల్లలలో ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని మెరుగు పరచాయని అన్నారు. మొత్తం 60 కి పైగా ఆవిష్కరణలు చేసి పాఠశాలలోని 90% విద్యార్థులు ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు.

Popular posts
గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image